Public Judgement News

కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్న సబ్ అధికారులు

కర్నూలు జిల్లా ఆదోని లో కర్ణాటక మద్యం తరలిస్తున్న వాల్మీకి నగర్ కి చెందిన బోయే శివ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్దనుండి 23 కర్ణాటక ఓసి డీలక్స్ విస్కీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న సెబ్ అధికారులు. ఈ దాడులలో ఆదోని సెబ్ సీఐ హరి కృష్ణ ఎస్ఐ మధు సుదన రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *