కర్నూలు జిల్లా ఆదోని లో కర్ణాటక మద్యం తరలిస్తున్న వాల్మీకి నగర్ కి చెందిన బోయే శివ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్దనుండి 23 కర్ణాటక ఓసి డీలక్స్ విస్కీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న సెబ్ అధికారులు. ఈ దాడులలో ఆదోని సెబ్ సీఐ హరి కృష్ణ ఎస్ఐ మధు సుదన రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *