ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 13-09-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7859/- రూపాయలు కనిష్ట ధర ₹. 4080/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 6830/- రూపాయలు కనిష్ట ధర ₹. 3619/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 6130/- రూపాయలు కనిష్ట ధర ₹ 5453/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు […]