ఎంబిబిఎస్ సీటు సాధించిన ఆటో డ్రైవర్ కూతురు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం శంకర్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ హుస్సేన్ కూతురు షామిన నీట్ పరీక్షలో 543 మర్కులు సాధించి కడప మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ సీటు సాధించినందుకు దూదేకుల సంఘం నాయకులు షామినాకు శాలువా కప్పి సన్మానించారు చదువుల ఖర్చుల కై 54 వేల 500వందల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దూదేకుల బీసీ ముస్లిం సంక్షేమ సంఘం నూర్ భాషా, దూదేకుల సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారులు పి.సాయి […]

కురిసిన భారీ వర్షాలకు 30 లక్షల పంట నష్టం

రెండు రోజులుగా కూర్చున్న భారీ వర్షాలకు పంట పొలాలు నీటిలో మునిగి భారీ నష్టం వాటిల్లింది. కర్నూలు జిల్లా ఆదోనిలో రెండు రోజుల నుండి కురిసిన వర్షానికి కడిచోట గ్రామ సమీపంలో ని నర్సరీ లో సుమారు 30 లక్షల పంట నార నష్టం జరిగింది. మీరంతా నర్సరీకి చేరడంతో మిరప మొక్కల వేలు కొట్టుకపోయాయి సామాగ్రి బాక్సులు రేలు ఎరువులు మెట్లు దెబ్బతిన్నాయి దీంతో లక్షల నష్టం వాటిల్లింది అన్నమయ్య జిల్లా మదనపల్లి కి చెందిన […]

ఆదోని డివిజన్లో వర్షపాత వివరాలు

ఆదోనిలో అర్ధరాత్రి భారీ వర్షం, ఆదోని డివిజన్లో వర్షపాత వివరాలుRainfall particulars ofAdoni Division on 4-9-2023 1.Adoni – 59.4 m.m2.Kowthalam – 36.0 m.m3.Peddakadubur – 24.4 m.m4.Kosigi – 20.4 m.m5.Mantralayam – 12.6 m.m6.Yemmiganur – 9.8 m.m7.Holagunda – 8.4 m.m8.Nandavaram – 8.0 m.m9.Gonegandla- 5.4 m.mTotal rainfall of the Division – 184.4 m.mAverage rainfall of the Division -20.5 m. m. DySO, […]

ఆదోని డివిజన్లో వర్షపాత వివరాలు

ఆదోనిలో అర్ధరాత్రి భారీ వర్షం, ఆదోని డివిజన్లో వర్షపాత వివరాలుRainfall particulars of Adoni Division on 3-9-20231.Adoni – 94.8 m. m2.Peddakadubur- 40.4 m. m3.Kowthalam – 8.4 m. m4.Mantralayam – 7.6 m. m5.Yemmiganur – 4.8 m. m6.Nandavaram – 4.6 m. m7.Kosigi – 4.2 m. m8.Gonegandla- 3.6 m. m9.Holagunda – 0.0 m. mTotal rainfall of the Division – 168.4 m. […]

8 గ్రామాల సచివాలయాల ముందు ఆందోళన

కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని 8 గ్రామ సచివాలయల ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా సిపిఎం పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించి వినతిపత్రం అందజేశారు. పెరిగిన నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, కరెంటు చార్జీల భారాలు తగ్గించాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా సచివాలయాల ముందు ఆందోళన నిర్వహించరు. నారాయణపురం సచివాలయం దగ్గర సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు కే వెంకటేశులు, దొడ్డనకేరి, మాంత్రికి సచివాలయల దగ్గర […]

ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత వైయస్సార్

కర్నూలు జిల్లా ఆదోని లో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సిపి కార్యాలయం నుంచి రాజశేఖర్ రెడ్డి విగ్రహంవరకు ర్యాలీ నిర్వహించి నివాళులర్పించిన ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, నియోజకవర్గ ఇంచార్జి జయ మనోజ్ రెడ్డి. అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు బ్రేడ్ పండ్లు అందజేశారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డన గేరి గ్రామ సమీపంలో బైకును ఢీకొన్న గుర్తుతెలియని ఆటో. జాలిమంచి గ్రామనికి చెందిన శెట్టి బలిజ వీరేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సెంట్రింగ్ పని కోసం వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసు లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నరు. మృతుడికి భార్య.. ఇద్దరు పిల్లలు ఉన్నారు.

టిడిపి తమ్ముళ్లు సంఘీభావ పాదయాత్ర..

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో టిడిపి తమ్ముళ్లు సంఘీభావ పాదయాత్ర..నారా లోకేష్ యువగళoపాదయాత్ర 200 రోజులు పూర్తిచేసిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు. ఇంటి వద్ద నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాదయాత్రకు మంచి స్పందన ఉందని రాబోయే రోజుల్లో టిడిపి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు అని తెలిపారు. ఈ పాదయాత్ర లో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.

శ్రీశైలం లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ లో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో విద్యుత్ తీగలు తెగి షాపులపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 12 షాపులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అప్రమత్తమైన దేవస్థానం అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది దేవస్థానం ట్యాంకర్లతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 2 కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. రెండు త్రిచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. షాపుల […]

డాక్యుమెంట్ రైటర్స్ పెన్ డౌన్

రాష్ట్రవ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ సమ్మె నిర్వహించారు అందులో భాగంగాకర్నూలు జిల్లా ఆదోని లో డాక్యుమెండేటర్లు కూడా పెన్ డౌన్ సమ్మె నిర్వహించారు. షాపులను బంద్ చేసి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా ఆదోని టౌన్ దస్తావేజుకల సంఘం వైస్ ప్రెసిడెంట్ మోహన్ మురళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సబ్ రిజిష్టర్ లో ప్రవేశ పెట్టిన కార్డ్ పైమ్ 2.0 టెక్నాలజీ వలన ప్రజలకు మరియు ధస్తవేజు లేఖరులకు మరియు స్టాంప్ వెండర్స్ కు […]

Back To Top