ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 08-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7375/- రూపాయలు కనిష్ట ధర ₹. 4112/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6363/- రూపాయలు కనిష్ట ధర ₹. 3312/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5712/- రూపాయలు కనిష్ట ధర ₹.5096/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5211/- రూపాయలు కనిష్ట ధర ₹.4800/- రూపాయలు … Read more