ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 30-05-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 6307/- రూపాయలు కనిష్ట ధర ₹. 7920/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 4079/- రూపాయలు కనిష్ట ధర ₹. 6111/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 4900/- రూపాయలు కనిష్ట ధర ₹ 4900/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట … Read more