ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 13-06-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 6001/- రూపాయలు కనిష్ట ధర ₹. 7959/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 4609/- రూపాయలు కనిష్ట ధర ₹. 6536/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 5488/- రూపాయలు కనిష్ట ధర ₹ 5887/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట … Read more