కర్నూలు జిల్లా ఆదోని లో క్రికెట్ బెటింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు ఇస్మాయిల్ భాష, శివమూర్తి, పింజరి హుస్సేన్ అను నిర్వాహకులను త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 8 లక్షల 25 వేల 5 వందలు రూపాయల నగదు, 8 సెల్ ఫోన్ లు, 30 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు డి.ఎస్.పి శివ నారాయణస్వామి తెలిపారు. డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు ఆదోని ఎమ్మిగనూరు బైపాస్ వద్ద ఇండియా బంగ్లాదేశ్ […]
క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులపై పోలీసుల ఉక్కు పాదం
◆ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు 5 మంది అరెస్ట్..◆ సుమారు 2 లక్షలు నగదు, ఐదు సెల్ ఫోన్లు, 25 లీటర్ల నాటు సారా స్వాధీనం.. కర్నూలు జిల్లా ఆదోనిలో 5 మంది క్రికెట్ బెట్టి నిర్వాహకులను వన్ టౌన్ సిఐ విక్రమసింహ అరెస్టు చేశారు. సిఐ విక్రమ సింహ తెలిపిన వివరాల మేరకు ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు డిఎస్పి శివ నారాయణ స్వామి పర్యవేక్షణలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎన్టీఆర్ నగర్ కు […]
ప్రాచీన కట్టడాలను కాపాడుకుందాం
ప్రాచీన కట్టడాలను కాపాడుకుందాం అని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్నారు.కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయలో ఆర్కియాలజీ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు మరియు జామియా మసీద్ పెద్దలరో ప్రాచీన కట్టడాలపై సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ 500 సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రాచీన కట్టడాలైన మసీదును అందరం కలసి కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. మసీద్ పరిసరాల ప్రాంతాల్లో జరుగుతున్న […]
రోడ్డు ప్రమాదంలో విఆర్ఓ కు గాయాలు
కర్నూలు జిల్లా ఆదోని సిరుగుప్ప క్రాస్ వద్ద స్కూటీని లారీ ఢీ కోట్టడంతో స్కూటీపై విధులు నిర్వహించడానికి చిన్న హరివాణం గ్రామంనికి వెళ్తున్న విఆర్ఓ దీపిక కు తీవ్ర గాయాలు అయ్యాయి. విఆర్వో దీపిక ఎడమ చెయ్యికి పూర్తిగా దెబ్బతినడంతో స్థానికులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి క్రిటికల్ గా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామం సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న కొట్టేకల్ గ్రామానికి చెందిన బోయ బాబు మరియు బోయ భీమన్న అనే ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై 3 మూడు బాక్సులు (288 టెట్రా ప్యాకెట్లు) కర్ణాటక మద్యం తీసుకొని వెళ్తుండగా వారిని అరెస్ట్ చేసి 288 ఏట్రా ప్యాకెట్లను మరియు మోటార్ సైకిల్ నీ సీజ్ చేసి వారి పై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్లు […]
ఆదోని మున్సిపల్ కార్యాలయంలో ACB అధికారులు దాడులు
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కార్యాలయంలో ACB అధికారులు దాడులు చేసి ముగ్గురి మునిసిపల్ మేనేజర్ భాస్కర్ రెడ్డి, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు మహాలక్ష్మి, చరణ్ పై కేసు నమోదు చేశారు. అవినీతి శాఖ DSP వెంకటాద్రి తెలిపిన వివరాల మేరకు ఆదోని లో అంబెడ్కర్ నగర్లో ఉన్న ఆది ఆంధ్ర మున్సిపల్ స్కూల్ లో టీచర్ గా పని చేసిన శ్రీనివాసులు గత 30 నెలల క్రితం సస్పెండ్ అయ్యారు. ఈ కాలానికి సంబంధించిన నాన్ […]
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..నవంబర్ 30 తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..నవంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్ స్వీకరణ..10వ తేదీ నామినేషన్ ల చివరి తేదీ..ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15వ తేదీ..నవంబర్ 30 తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..ఒకే విడతలో తెలంగాణ ఎన్నికలు.. డిసెంబర్ 3 తేదీ తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్
సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో 30 లక్షలతో డ్రైనేజీ, సి.సి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కే. శాంత, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఇంజనీర్స్.
ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో రెండు స్కూటర్లు ఢీ
సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో డ్రైనేజ్, సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ. కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో గురువారం రూ. 35 లక్షల వ్యయం తో డ్రైనేజీ, సిసి రోడ్డు నిర్మాణ పనులకు సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది […]
రైతులకు సబ్సిడీ విత్తనాలు
కర్నూలు జిల్లా ఆదోని మండలం లోని 14 గ్రామంలోని ఆర్ బి కే సెంటర్లో రైతులకు 40 % సబ్సిడీతో పప్పు శేనగలు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రారంభించరు. 500 కింటల్ ల పప్పు శేనగలు రైతులకు రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, ఎ. ఓ. రవి కుమార్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తిమ్మప్ప పాల్గొన్నారు.