ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 27-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర..  పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

పత్తి / Cotton

పత్తి అత్యధికంగా ₹. 7411/- రూపాయలు కనిష్ట ధర ₹. 4270/- రూపాయలు పలికింది.

వేరుశెనగలు / Groundnuts

వేరుశనగ అత్యధికంగా ₹. 5959/- రూపాయలు కనిష్ట ధర ₹. 3062/- రూపాయలు పలికింది.

ఆముదాలు / Castor Seed

ఆముదాలు అత్యధికంగా ₹.5736/- రూపాయలు కనిష్ట ధర ₹.5496/- రూపాయలు పలికింది.

పూల విత్తనాలు/Sunflower seed

పూల విత్తనాలు అత్యధికంగా ₹.5336/- రూపాయలు కనిష్ట ధర ₹.5336/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు /Dry Chillies

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- రూపాయలు పలికింది.

కందులు/ Red Gram

కందులు అత్యధికంగా ₹.6683/- రూపాయలు కనిష్ట ధర ₹.3009 /- రూపాయలు పలికింది.

27 01 2025 ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరల పట్టిక