Day: October 30, 2024

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని రాయనగర్ సమీపంలో రైలు క్రింద పడి నరసింహ (18) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి 30వ తేదీ బుధవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. హనుమాన్ నగర్ కు చెందిన  నరసింహ అనే యువకుడు అనారోగ్యంతో గుండె సమస్య  వల్ల  మనస్తాపం చెంది  రైలు no 11311 కింద పడి ఆత్మహత్య  చేసుకున్నట్లు రైలు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు.

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 30-10-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7300/- రూపాయలు కనిష్ట ధర ₹. 4389/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6580/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5927/- రూపాయలు కనిష్ట ధర ₹.4990/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5454/- రూపాయలు కనిష్ట ధర ₹.4818/- రూపాయలు పలికింది. […]

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 30 10 24:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 81600-001 గ్రాములు సుమారు రూ. 8160-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 75,560-001 గ్రాములు సుమారు రూ. 7556-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు 1000-00

Back To Top
Exit mobile version