Day: October 9, 2024

ఆదోని వ్యవసాయ మార్కెట్లో రూ.7699 పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 08-10-24 పత్తి అత్యధికంగా ₹. 7699/- రూపాయలు కనిష్ట ధర ₹. 4306/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7093/- రూపాయలు కనిష్ట ధర ₹. 3369/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5946/- రూపాయలు కనిష్ట ధర ₹.3200/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5376/- రూపాయలు కనిష్ట ధర ₹.3680/- రూపాయలు పలికింది. […]

శ్రీశైలం జలాశయానికి కోన సాగుతున్న వరద ప్రవాహం.

శ్రీశైలం జలాశయానికి కోన సాగుతున్న వరద ప్రవాహం.ఇన్ ఫ్లో :60,457 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 66.182 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం  : 882.10అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 197.2737 టీఎంసీలుకుడి,ఎడమ గట్ల  జలవిద్యుత్ కేంద్రల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 40

ఆదోని 09 10 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 33/- రూపాయలు, రిటైల్: 1kg 35/- రూపాయలు

గొర్రెల సహకార సంఘం చైర్మన్ గా శ్రీనివాసులు ఏకగ్రీవం

ఉమ్మడి కర్నూలు జిల్లా గోర్రేల సహకార సంఘం ఎన్నికల్లో 12 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అందులో శ్రీనివాసులు చైర్మన్ గా ఎన్నుకున్నారు. అందుకు కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాజీ అధ్యక్షులు గడ్డం రామకృష్ణ అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ప్రధాన కార్యదర్శి ఎం. కే.రంగస్వామి25 వ వార్డు కార్పొరేటర్ సిట్రా సత్యనారాయణమ్మ జిల్లా ఉపాధ్యక్షులు ధనుంజయ అభినందనలు తెలియజేశారు.

Back To Top
Exit mobile version