Business
ఆదోని వ్యవసాయ మార్కెట్ పత్తి ధర
రోజురోజుకు పత్తి ధర పతనమవుతుంది కానీ సోమవారం రోజు స్వల్పంగా ధర పెరగడం తో రైతులు ఊపిరి పీల్చుకున్నారు 30వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 7309 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 4567 రూపాయలకు పలికింది.
ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (30 05 2023)

పత్తి క్వింటాల్ ధర
గరిష్టం ₹ 7309-00
మధ్యధర ₹ 7069-00
కనిష్టం ₹ 4567-00

వేరుశనగలు క్వింటాలు ధర
గరిష్టం ₹ 7657-00
మధ్యధర ₹ 6890-00
కనిష్టం ₹ 4786-00

ఆముదాలు క్వింటాలు ధర
గరిష్టం ₹ 5390-00
మధ్యధర ₹ 5390-00
కనిష్టం ₹ 2656-00

Business
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
తేదీ 14-10-25 మంగళవారం
కర్నూలు జిల్లా ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ (e-NAM)లోని తాజా మార్కెట్ ధరల వెల్లడి ప్రకారం, 14-10-2025 తేదీన వివిధ వాణిజ్య పంటలకు నమోదైన ధరలు ఇలా ఉన్నాయి


పత్తి అత్యధికంగా ₹. 7398/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹ 6850/- రూపాయలు కనిష్ట ధర ₹. 4019/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹.5895/- రూపాయలు కనిష్ట ధర ₹ 5188/- రూపాయలు పలికింది

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 5001/- రూపాయలు కనిష్ట ధర ₹ 5001/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
Business
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
తేదీ 25-09-25 మంగళవారం
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.


పత్తి అత్యధికంగా ₹. 7369/- రూపాయలు కనిష్ట ధర ₹. 3960/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹ 6649/- రూపాయలు కనిష్ట ధర ₹. 3099/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹.5839 /- రూపాయలు కనిష్ట ధర ₹ 3663/- రూపాయలు పలికింది

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
Business
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
తేదీ 24-09-25 మంగళవారం
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.


పత్తి అత్యధికంగా ₹. 7475/- రూపాయలు కనిష్ట ధర ₹. 3961/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹ 6520/- రూపాయలు కనిష్ట ధర ₹. 3199/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹.5879 /- రూపాయలు కనిష్ట ధర ₹ 4876/- రూపాయలు పలికింది

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
-
News4 weeks agoవ్యాధి నయం కావడం లేదన్న బెంగతో ఆత్మహత్య
-
News4 weeks agoఅదోనిలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్
-
News4 weeks agoపోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ
-
News2 weeks agoహోటళ్లపై ఆర్డీఓ మెరుపు దాడులు 34 గ్యాస్ సిలిండర్ల సీజ్
-
News2 weeks agoఆదోనిలో దొంగల హల్చల్ ఒకే రోజు మూడు కాలనీల్లో దోపిడీ!
-
News4 weeks agoమహిళా భద్రతపై అవగాహన సదస్సు
-
News4 weeks agoసహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట
-
News4 weeks agoనాటు సారా స్థావరంపై పోలీసుల దాడి
