Connect with us

News

కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు..వెల్లాల మధుసూధనశర్మ

Published

on

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎండోమెంట్ దేవస్థాన పాలకమండలి కమిటీలలో మరియు ప్రతి పాలకమండలి కమిటీలో ఇద్ధరు బ్రాహ్మణులకు ఉండేట్టు చూస్తామని అందుకు అనుగుణంగా బిల్లును అసెంబ్లీలో ఆమోదించడానికి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయమని ఆదోని బిజెపి నాయకుడు వెల్లాల మధుసూదనశర్మ మరియు మున్సిపల్ కౌన్సిలర్ వి.లలితమ్మ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు.
ఈ సందర్భంగా వీరిరువురు మాట్లాడుతూ గత ప్రభుత్వ పరిపాలనలో బ్రాహ్మణులకు తీవ్ర అన్యాయం జరిగిందని, అందువల్ల బ్రాహ్మణులు ఆర్థికముగా, రాజకీయంగా, సామాజికంగా చాలా కష్టనష్టాలను ఎదుర్కొన్నారని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన బ్రాహ్మణులకు ఆత్మాభిమానం పెరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి పురేంధేశ్వరికి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి, మరియు కూటమి నాయకులందరికీ పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు లలితామధుసూధనశర్మ దంపతులు తెలియచేసారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

తుంగభద్రా డ్యాం 12 గేట్లు ఎత్తి దిగువకు నీరు

Published

on

తుంగభద్ర డ్యాం. 03 07 2025 గురువారం ఉదయం పనెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు డ్యామ్ అధికారులు. రెండు అడుగులు ఎత్తుకు పనెండు గేట్లు ఎత్తి దిగువకు 39611 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తుంగభద్ర డ్యామ్ అధికారులు సమాచారం ఇచ్చారు నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర డ్యాం అధికారులు ఆదేశాలు  జారీ చేశారు.
.

తుంగభద్ర డ్యాం 12 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలిన అధికారులు
Continue Reading

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 03-07-2025

Published

on

By

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1625.53 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 78.239 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 28500 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 13748  క్యూసెక్కులు

Continue Reading

News

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

By

ఆదోని 03 07 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయలు

03 07 25 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement

Continue Reading

Trending