ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా చికెన్ అమ్మకలు చేస్తున్న వారిపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఆదేశాలు మేరకు ఆదోని మున్సిపల్ కమిషనర్ మద్యం మాంసం షాపులు అమ్మకూడదని ఆదేశాలు జారీ చేశారు అయిన
ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా చికెన్ షాప్ లో చికెన్ అమ్ముతుండగా పట్టుకున్న అధికారులు చికెన్ షాపు యజమానికి 1500 జరినామ విధింరు. ఈ దాడుల్లో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ పులికొండ, రంగస్వామీ పాల్గొన్నారు.