Business
పతనం అవుతున్న పత్తి ధర ఆందోళన చెందుతున్న రైతులు
రోజురోజుకు పత్తి ధర పతనమవుతుంది 25వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 6681 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 4287 రూపాయలకు పలికింది. పతనమవుతున్న పతి ధరను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (25 05 2023)

పత్తి క్వింటాల్ ధర
గరిష్టం ₹ 6681-00
మధ్యధర ₹ 6414-00
కనిష్టం ₹ 4287-00

వేరుశనగలు క్వింటాలు ధర
గరిష్టం ₹ 7623-00
మధ్యధర ₹ 6829-00
కనిష్టం ₹ 4749-00

ఆముదాలు క్వింటాలు ధర
గరిష్టం ₹ 5439-00
మధ్యధర ₹ 5439-00
కనిష్టం ₹ 5319-00

Business
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
తేదీ 14-10-25 మంగళవారం
కర్నూలు జిల్లా ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ (e-NAM)లోని తాజా మార్కెట్ ధరల వెల్లడి ప్రకారం, 14-10-2025 తేదీన వివిధ వాణిజ్య పంటలకు నమోదైన ధరలు ఇలా ఉన్నాయి


పత్తి అత్యధికంగా ₹. 7398/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹ 6850/- రూపాయలు కనిష్ట ధర ₹. 4019/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹.5895/- రూపాయలు కనిష్ట ధర ₹ 5188/- రూపాయలు పలికింది

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 5001/- రూపాయలు కనిష్ట ధర ₹ 5001/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
Business
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
తేదీ 25-09-25 మంగళవారం
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.


పత్తి అత్యధికంగా ₹. 7369/- రూపాయలు కనిష్ట ధర ₹. 3960/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹ 6649/- రూపాయలు కనిష్ట ధర ₹. 3099/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹.5839 /- రూపాయలు కనిష్ట ధర ₹ 3663/- రూపాయలు పలికింది

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
Business
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
తేదీ 24-09-25 మంగళవారం
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.


పత్తి అత్యధికంగా ₹. 7475/- రూపాయలు కనిష్ట ధర ₹. 3961/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹ 6520/- రూపాయలు కనిష్ట ధర ₹. 3199/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹.5879 /- రూపాయలు కనిష్ట ధర ₹ 4876/- రూపాయలు పలికింది

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
-
News4 days agoఆదోని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
-
News2 weeks agoఆదోనిలో రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతి
-
News2 weeks agoమత్తులో వాహనాలు నడిపితే శిక్షలు తప్పవు
-
News2 days agoపత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు
-
News20 hours agoబస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష
-
News1 week agoపత్తి కొనుగోలు కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు
-
News3 weeks agoఆదోని పాత బ్రిడ్జిపై నుంచి పడి వృద్ధురాలికి తీవ్రగాయాలు
-
News3 weeks agoవైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ రౌండ్ టేబుల్ సమావేశం
