ఇవాళ్టీ నుంచి బడ్జెట్ సమావేశాలు.● సమావేశాల తొలి రోజునే బడ్జెట్ పెట్టనున్న ప్రభుత్వం.● తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.● ఉదయం 10గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పయ్యావుల కేశవ్.● మంత్రి పయ్యావులకు బడ్జెట్ పత్రాలు అందచేసిన ఆర్థికశాఖ అధికారులు.● మంత్రికి బడ్జెట్ పత్రాలు అందించిన పీయూష్ కుమార్, జానకీ, నివాస్.● బడ్జెట్ పత్రాలకు పూజలు నిర్వహించిన కేశవ్.● బడ్జెట్ పత్రాలతో సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన పయ్యావుల.● అర్థరాత్రి వరకు బడ్జెట్టుపై తుది […]