డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కులమతాలకు అతీతంగా అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం హక్కులు కల్పించిన మహోన్నత రాజనీతిజ్ఞుడు అని ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల రమేష్ అన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పత్తికొండలో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి తేరు బజార్, గుత్తి సర్కిల్, నాలుగు స్తంభాల కూడలి మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు ఎమ్మార్పీఎస్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ […]
మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి
సిఎం జగన్పై రాళ్ల దాడి జరిగింది.బస్సుయాత్రలో భాగంగా సింగ్నగర్కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది.అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. సీఎం జగన్పై క్యాట్ బాల్తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమ కంటికి కనుబొమ్మపై గాయమైంది, సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే […]
37 లక్షల నగదు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు మరియు టూ టౌన్ పోలీసులు ఎన్నికలలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండ మల్లికార్జున అనే వ్యక్తి నుండి 37 లక్షలు నగదు స్వాధీనం చేసుకొన్నారు.డి.ఎస్.పి శివ నారాయణ స్వామి తెలిపిన వివరాల మేరకు రాబడిన సమాచారంతో అనుమానాస్పదంగా తిరుగుతున్న మల్లికార్జున అనే వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద ఉన్న 37 లక్షలకు ఎలాంటి ఆధారాలు మరియు రసీదులు చూపకపోవడంతో నగదును స్వాధీనం చేసుకుని ఇన్కమ్ […]