Month: December 2023

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి.. సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ.

బైజూస్ కంటెంట్ తో ఉన్న ట్యాబ్ ని ఉపయోగించుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు.కర్నూలు జిల్లా ఆదోని నెహ్రూ మెమోరియల్ స్కూల్లో జగనన్న 2వ విడత ఉచిత బైజూస్ ట్యాబ్ లను విద్యార్థులకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ ట్రాక్టర్ మధుసూదన్ సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ట్యాబ్లను పంపిణీ చేశారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ […]

రాష్ట్రంలో IAS ల బదిలీలు,పోస్టింగ్స్

సత్యసాయి జిల్లా జేసీ గా అభిషేక్ కుమార్ అల్లూరి జిల్లా జేసీ గా కొల్లాబత్తుల కార్తీక్. MSME కార్పోరేషన్ సీఈవో గా సేదు మాధవన్. మిడ్ డే మీల్స్ స్పెషల్ ఆఫీసర్ హ ఎస్ఎస్ శోభిక. పాడేరు సబ్ కలెక్టర్ గా పెద్దిటి ధాత్రి రెడ్డి. పెనుకొండ సబ్ కలెక్టర్ గా అపూర్వ భరత్ కొవ్వూరు సబ్ కలెక్టర్ గా అశుతోష్ శ్రీవాత్సవ కందుకూరు సబ్ కలెక్టర్ గా గొబ్బిల విద్యాధరి. తెనాలి సబ్ కలెక్టర్బ్గా ప్రకార్ […]

చేపను మింగిన నాలుగు నెలల పిల్లవాడు

నాలుగు నెలల పిల్లోడు చేపను మింగాడు అది గొంతులో ఇరుక్కోవడంతో ఆపరేషన్ చేసి బయటకు తీసిన డాక్టర్లు వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఆదోని లో నివాసం ఉంటున్న ఓ తల్లి తన పిల్లవాడు నోట్లో నుంచి జల్లు కారిస్తున్నాడని నోట్లో చేప తిప్పితే తగ్గిపోతుందని చుట్టుపక్కల వాళ్ళు సలహా ఇవ్వడంతో ఆ తల్లి బ్రతికిన చిన్న చేపల తెచ్చి పిల్లోని నోట్లో తిప్పుతుండగా చేపని పిల్లోడు మింగేశాడు. పిల్లవాని గొంతులో చేప ఇరుకోవడంతో ఆ తల్లిదండ్రులు […]

కార్మికుల జీవితాల్లో సరి కొత్త వెలుగులు..

■ కార్మికుల జీవితాల్లో సరి కొత్త వెలుగులు నింపిన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి.■ 20 సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్న కార్మికులకు అండగా నిలబడిన ఎమ్మెల్యే.. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం లో ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచిన కొతారి మిల్ మూతపడడంతో కార్మికులు తమకు రావాల్సిన బకాయిలను ఇవ్వాలని 20 సంవత్సరాల క్రితం 2003లో కోర్టు మెట్లు ఎక్కారు. ఎమ్మెల్యే చొరవ చేసుకొని కార్మిక సంఘాల నాయకులతో ఫ్యాక్టరీ యజమానులతో చర్చలు జరిపి […]

ఐదు ఇళ్లలో చోరీకి పాల్పడ్డ దొంగలు

కర్నూలు జిల్లా..ఆదోనిలో ఉదయం దొంగలు హల్చల్…తిరుమల నగర్లో 2 , లైన్స్ క్లబ్ కాలనీ 3 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు…తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు…కాలనీ వాసులు కేకలు వేయడంతో పరార్ అయిన దొంగలు…పోలీసులకు సమాచారం ఇచ్చిన కాలనీ వాసులు…దొంగతనం జరిగిన ఇండ్లలో ఆధారణ స్వీకరిస్తున్న క్లూస్ టీమ్ సిబ్బంది..

Back To Top