Month: August 2023

పేదల కోసం ఎప్పుడూ అండగా ఉంటాం

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పేదలకు అండగా నిలబడుతున్నారు. రాయ నగర్ కి చెందిన ఇమ్మానియేల్ భార్య సుశీలమ్మ మృతి చెందడంతో మట్టి ఖర్చులకు గాను ఎమ్మెల్యే 9 వేల రూపాయలు అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పేదవారికోసం ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.

ఉచితంగా విత్తనాల కిట్ల పంపిణీ

కర్నూలు జిల్లా అదోనిలో ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా షెడ్యూల్ కులముల సేవ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయదారులకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతుల 82 మందికి మీదుగా ఉచితంగా 10 వేల రూపాయల విలువ చేసే విత్తనాల కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ డిపిఎం చంద్రశేఖర్ అగ్రికల్చర్ ఆఫీసర్ అశోక్ కుమార్ రెడ్డి మార్కెట్ చైర్మన్ మజార్ అహ్మద్ మార్కెట్ వైస్ చైర్మన్ తిమ్మప్ప, మున్సిపల్ చైర్ పర్సన్ […]

ఫ్యాక్టరీలో పేకాట అడుతున్న 8 మంది అరెస్ట్

కర్నూలు జిల్లా ఆదోని బసాపురం రోడ్లో గల కళ్యాణ్ ఫ్యాక్టరీలో పేకాట అడుతున్నారన్న 8 మంది అరెస్ట్ చేసి వారి వద్దనుండి 52 పేక ముక్కలను మరియు రూ 34,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు 1 టౌన్ సి ఐ విక్రమ సింహ. సీఐ తెలిపిన వివరాల మేరకు కౌడల్ పేట కి చెందిన చిలక రాఘవేంద్ర , సంత పేట కళ్యాణ్ కుమార్ , బైచిగేరి కి చెందిన తెలుగు నరసప్ప, రంగారెడ్డి, హవన్నపేట కి […]

పేదల రక్తం తాగుతున్నా ప్రైవేట్ ఆస్పత్రులపై ఒక తల్లి ఆవేదన

◆ వైద్యం పేరుతో పేదల రక్తం తాగుతున్నా ప్రైవేటు ఆసుపత్రులు.. ◆ సేవ పేరుతో వడ్డీ వ్యాపారులు వైద్య రంగంలో పెట్టుబడులు.. ◆ కొత్త కొత్త పేర్లతో రోగులను పీల్చి పిప్పి.. ◆ ఒక్కసారి ఆసుపత్రిలో చేరితే ఆగమే.. ◆ కాస్త క్రిటికల్‌ అని తెలియగానే  హైదరాబాద్‌ కు రిఫర్‌.. ◆ అక్కడి ఆసుపత్రులతో కమీషన్లు.. ◆ నలుగురు డాక్టర్ల పేర్లు బోర్డులో రాసి, రండి రండి అని ప్రచారం.. ◆ నిలువు దోపిడీకి అడ్డాలు.. తరతరాలకు […]

బిసి గర్ల్స్ హాస్టల్లో బాలికను విషపురుగు కరిచి పరిస్థితి విషమం

కర్నూలు జిల్లా ఆదోని BC గర్ల్స్ హాస్టల్ లో కల్పన అనే బాలిక ను విషపురుగు కరిచిన పరిస్థితి విషమంగా మారడంతో అర్ధరాత్రి ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ICU లో చికిత్స చేస్తున్నారని ఇప్పటి వరకు ఏమైందో చెప్పడం లేదని ఇంత గోప్యంగా చికిత్స చేయవలసిన అవసరం ఎందుకని తల్లి లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేస్తుంది. జాయింట్ డైరెక్టర్ సుధీర్ కుమార్ రెడ్డి, జిల్లా BC వెల్ఫేర్ […]

తుంగభద్ర ఎల్.ఎల్.సి కాలువకు జలహారతి

కర్నూలు జిల్లా అదోనిలో తుంగభద్ర ఎల్.ఎల్.సి (లోలెవెల్ కెనాల్) కాలువకు నీళ్లు రావడంతో జలహారతి నిర్వహించి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్. మున్సిపల్ చైర్ పర్సన్ శాంత పూజలు నిర్వహించి పట్టుచీరను సమర్పించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పూర్తిగా నిండిపోతుందని ఇప్పటినుండి ఆదోని పట్టణ ప్రజలకు నీటి సమస్య ఉండదని అయితే కొత్తనీరు వస్తున్నందుకు […]

Back To Top