Day: November 15, 2025

ఆదోని పాత బ్రిడ్జిపై నుంచి పడి వృద్ధురాలికి తీవ్రగాయాలు

కర్నూలు జిల్లా ఆదోని పాత ఓవర్ బ్రిడ్జి పై నుండి కింద పడి శాంతమ్మ (70) అనే వృద్ధురాలికి తీవ్రగాయాలు అయ్యాయి. వృద్ధురాలి కుమారుడు మహానంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కల్లుబాయిలో నివాసం ఉంటున్నామని వారం రోజుల క్రితం మహానంది తల్లి శాంతమ్మ (70) ఆస్పరి లో ఉన్న తన కూతురు వద్దకు వెళ్లి ఈరోజు మధ్యాహ్నం తిరుగు ప్రయాణమై బ్రిడ్జిపై నుంచి నడుచుకుంటూ వస్తూ కళ్ళు తిరగడంతో కింద పడిందని మహానంది తెలిపారు. స్థానికులు […]

వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ రౌండ్ టేబుల్ సమావేశం

పేద బలహీన బడుగు వర్గాల వారికి వ్యతిరేకంగా పేద విద్యార్థుల మెడికల్ విద్యను దూరం చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సునీల్.. కర్నూలు జిల్లా సునీల్ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ పై డివిజన్ స్థాయి ఎస్సీ సెల్ రౌండ్ టేబుల్ సమావేశం నియోజకవర్గ అధ్యక్షులు ఉల్లిద్ర యోసోబు ఆధ్వర్యంలో నిర్వహించరు. సమావేశంలో ముఖ్య అతిథిగా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు […]

Back To Top