Connect with us

News

నిరసన గళం తెలపడానికి సిద్ధమైన వైఎస్ఆర్సిపి

Published

on

రైతులను నట్టేటా ముంచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం దగాచేసి అన్నదాతా సుఖీభవ అంటూ పచ్చి మోసం ఏడాదికి రూ.20వేలు ఇస్తామంటూ సూపర్ సిక్స్ హామీ కనుమరుగు చేశారని ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీకి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మరియు పార్టీ నాయకులు అన్నదాత అండగా వైఎస్ఆర్సిపి పోస్టర్ను విడుదల చేశారు.
దగా చేస్తున్న కూటమి సర్కారుపై నిరసన గళం తెలపడానికి 13వ తేదీ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున రైతులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాలుగోనలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతు జగనన్న ఇచ్చిన రైతుభరోసాకూ ఎసరు పెట్టారని ఖరీఫ్ ముగిసింది, రబీ వచ్చింది అయినా  అన్నదాత సుఖీభవ పెట్టుబడి సహాయం ఆచూకీలేని సహాయం అందక రైతులు గగ్గోలు పెడుతున్నారని బడ్జెట్లో రూ.10,700 కోట్లు పెట్టాల్సి ఉండగా దాని ప్రస్తావనే లేదు తెలిపారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ జగనన్న హయాంలో ఏటా క్రమం తప్పకుండా డా. వైయస్సార్ రైతు భరోసా రైతు భరోసా కింద మేనిఫెస్టోలో పెట్టింది ఏడాది 12వేల 500 రూపాయలు కాని మరో వేయి పెంచి 13 వేల 500 రూపాయలు ఏడాదికి అందించిందని అన్నారు.

విడుదల చేసిన పోస్టర్
పోస్టర్ను విడుదల చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 14-07-2025

Published

on

By

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1625.49 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 78.106 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 43223 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 36345  క్యూసెక్కులు

Continue Reading

News

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

By

ఆదోని 14 07 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 26/- రూపాయలు, రిటైల్: 1kg 28/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు

14 07 25 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement

Continue Reading

News

చెడు నడవడిక గల వారికి పోలీసుల కౌన్సిలింగ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  చెడు నడవడిక గల వారందరినీ పిలిపించి సిఐ ట్రాఫిక్ సిఐ గంట సుబ్బారావు కౌన్సిలింగ్ ఇచ్చారు. సిఐ మీడియాకు తెలిపిన వివరాలు కర్నూలు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు మేరకు ఆదోని సబ్ డివిజనల్ ఆఫీసర్ మేడమ్  హేమలత పర్యవేక్షణలో ఈ కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. కౌన్సిలింగ్ లో పాల్గొన్న  వారందరినీ మంచి ప్రవర్తనతో ఉండాలని, ఎటువంటి క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ కావద్దని, సమాజంలో మంచిగా బతుకుతూ,  ఇతరుల పట్ల సోదర భావం కలిగి ప్రశాంతంగా  జీవించాలని తెలియజేశారు.

కౌన్సిలింగ్ ఇస్తున్న సిఐ
Continue Reading

Trending