కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబ్లం సమీపంలో ఆటో అదుపుతప్పి తాటి చెట్టును డీ కొట్టడంతో గణేష్ అనే ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. పోలీసులు ఇచ్చిన వివరాల మేరకు మంత్రాలయం మండలం చౌటుపల్లికి చెందిన బాలుడుగా గుర్తించారు. ఆటోలో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.