కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం సాయంత్రం 5 గంటలకు ఆదోని పట్టణం అమరావతి నగర్ సమీపంలో వాహన తనిఖీ చేస్తుండగా పత్తికొండ మండలం JM తాండా గ్రామంనికి చెందిన నేనావత్ లోకేష్ అనే వ్యక్తి AP 21 AW 7943 (Bajaj Discover) స్కూటర్లో 20 లీటర్ల నాటు సారాయి తరలిస్తుండగా వన్ టౌన్ సిఐ విక్రమ సింహ పట్టుకున్నారు అతని అరెస్టు చేసి 20 లీటర్ల నటసార స్కూటర్ని స్వాధీనం చేసుకొని రిమైండ్ కి తరలించినట్లు సిఐ విక్రమ సింహ తెలిపారు.
వాహన తనిఖీలో 1 టౌన్ CI విక్రమసింహ
సిబ్బంది హాజీ భాషా , రంగస్వామి, సుధీర్, మునస్వామి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *