తేదీ 01-03-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7529/- రూపాయలు కనిష్ట ధర ₹. 4560/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6919/- రూపాయలు కనిష్ట ధర ₹. 3499/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5890/- రూపాయలు కనిష్ట ధర ₹ 5216/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర […]



