Day: March 10, 2025

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 10-03-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7474/- రూపాయలు కనిష్ట ధర ₹. 5420/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6869/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5973/- రూపాయలు కనిష్ట ధర ₹ 5747/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹ 5211/- రూపాయలు కనిష్ట ధర […]

Back To Top
Exit mobile version