Day: March 15, 2025

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 15-03-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7555/- రూపాయలు కనిష్ట ధర ₹. 5339/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 7070/- రూపాయలు కనిష్ట ధర ₹. 3399/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5980/- రూపాయలు కనిష్ట ధర ₹ 5697/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹ 4815/- రూపాయలు కనిష్ట ధర […]

హొలీ పండగకు మగువలుగా ముస్తాబైన మగవారు

హొలీ పండుగ వచ్చిందంటే  పిల్లలు నుండి పెద్దల వరకు రంగులు చల్లుకుని సంబరాలు జరుపుకోవడం తెలుసు కానీ ఈ గ్రామంలో మాత్రం హొలీ పండుగకు పురుషులు మహిళ వేషధారణతో  రతి మన్మధులకు పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుళ్ళురు గ్రామం లో  రెండు రోజులు పండుగ వాతవరణం కనిపిస్తుంది. హొలీ పండుగ రోజు పురుషులు కోకా రైకా కట్టుకోకపోతే అరిష్టం జరుగుతుందనేది వీరి నమ్మకం అందుకే మగాళ్లంతా లుంగీలు […]

Back To Top
Exit mobile version