మనస్థాపానికి గురై రైలు కిందపడి ఆత్మహత్య

తన చావుకు చందా సబ్ దర్గా వాళ్లైన పాన్ షాప్ సలాం మరియు చోటు అని చీటీ వ్రాసుకొని తన వద్ద పెట్టుకొని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే పోలీసులు తెలిపారు వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఆదోనిలో కార్వాన్ పేట , కరీం దివాస్ దర్గా వద్ద నివాసం ఉంటున్న కంది రాము (47) రాము అనే వ్యక్తి గురువారం 4.5.203 వ తేది రాత్రి 10 గంటలపుడు గుర్తు తెలియని రైలు కింద […]

ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ లో ధరలు 04-05-2023

ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి క్వింటాల్ ధర గరిష్టం   ₹ 7519-00మధ్యధర ₹ 7289-00కనిష్టం   ₹ 4639-00 వేరుశనగలు క్వింటాలు ధర గరిష్టం   ₹ 7323-00మధ్యధర ₹ 6649-00కనిష్టం   ₹ 3772-00 ఆముదాలు క్వింటాలు ధర గరిష్టం   ₹ 5359-00మధ్యధర ₹ 5249-00కనిష్టం   ₹ 3639-00 పూల విత్తనాలు ధర గరిష్టం   ₹ 4456-00మధ్యధర ₹ 4456-00కనిష్టం   ₹ 4356-00

కర్ణాటకలో తుది దశకు చేరిన ఎన్నికల ప్రచారం

◆ కర్ణాటకలో తుది దశకు చేరిన ఎన్నికల ప్రచారం◆ పోటాపోటీగా ప్రధాన పార్టీల హామీలు◆ మే 10న పోలింగ్ మే 13న ఓట్ల లెక్కింపు◆ ఒపీనియన్ పోల్స్ లో కాంగ్రెస్ ముందంజ◆ ఒక నావాలో ఇద్దరు కెప్టెన్లు కర్ణాటక ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. పోటాపోటీగా మేనిఫెస్టో విడుదల చేస్తున్న ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ బిజెపి తరఫున అగ్ర నేతలు రాహుల్ ప్రియాంక గాంధీ మోడీ అమిత్ షా […]

కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్

కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పరిధిలోని పర్వతాపురం రోడ్డు ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అమరావతి నగర్ కు చెందిన బోయ లక్ష్మీనారాయణ(37), కర్ణాటక రాష్ట్రానికి చెందిన తలవార బసవరాజు(21) ని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 288 Original Choice Deluxe Whishy 90ml టెట్రా ప్యాకెట్లను మరియు రెండు మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకొన్నారు. వారిపై P.S.Cr.NO.43/2023 U/S,34(a)APExice […]

హాస్య నటుడు మనోబాల(69) ఇక లేరు..

బహుముఖ నటి మనోబాల(69) బుధవారం తుది శ్వాస విడిచారు. మనోబాలకు రజనీకాంత్ కమలహాసన్ సుహాసిని తదితరుల సినీ నటులు చిత్ర నిర్మాతలు నివాళులర్పించారుమనోబాల అపోలో హాస్పిటల్ లో కాలేయ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మధ్యాహ్నం తుది శ్వాస వదిలారు. తన సొంత సాలి గ్రామంలో నీ తన సొంత నివాసానికి తరలించారు. మనోబాల హాస్య పాత్రలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఆయన దర్శకునిగా కూడా రాణించారు ఆయన దర్శకత్వంలో రజినీకాంత్ సుహాసిని ప్రభు రాధిక సత్యరాజ్ […]

ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ లో ధరలు 03-05-2023

ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి క్వింటాల్ ధర గరిష్టం   ₹ 7609-00 మధ్యధర ₹ 7399-00 కనిష్టం   ₹ 4867-00 వేరుశనగలు క్వింటాలు ధర గరిష్టం   ₹ 7089-00 మధ్యధర ₹ 6669-00 కనిష్టం   ₹ 3712-00 ఆముదాలు క్వింటాలు ధర గరిష్టం   ₹ 5644-00 మధ్యధర ₹ 5380-00 కనిష్టం   ₹ 4373-00 పూల విత్తనాలు ధర గరిష్టం   ₹ 0000-00 మధ్యధర ₹ 0000-00 కనిష్టం   ₹ 0000-00

కర్నూల్ లో ఏ‌సి‌బి సోదాలు భారీగా నగదు ఆస్తులు స్వాధీనం

కర్నూలు నగరంలో డి‌జి‌పి శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు కర్నూలు జిల్లా డివిజనల్ కో-ఆపరేటివ్ కార్యాలయం అసిస్టెంట్-రిజిస్ట్రార్ శ్రీమతి ప్రేమరపోగు సుజాతకు చెందిన ఇల్లు, కార్యాలయం తోపాటు కర్నూలు నగరం లోని ఐదు ప్రాంతలలోని ఆమె బంధువుల ఇళ్ళలో అవినీతి నిరోధక శాఖ(ఏ‌సి‌బి) కర్నూలు విభాగం అధికారుల బృందం ఉదయం నుండి ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.అసిస్టెంట్-రిజిస్ట్రార్ శ్రీమతి ప్రేమరపోగు సుజాత నుండి ఇప్పటివరకు స్వాధీనం […]

సీఎం జగన్‌తో యూఏఈ రాయబారి సమావేశం

తాడేపల్లి: క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు భారత్‌లో యూఏఈ రాయబారి అబ్ధుల్‌ నాసర్‌ అల్షాలి. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు.. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని అబ్దుల్ నాసర్‌కు సీఎం హామీ ఇ‍చ్చారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను యూఏఈ రాయబారికి సీఎం వివరించారు.. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫుడ్‌ పార్క్‌లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్, టూరిజం, హాస్పిటాలిటీ, గ్రీన్‌ హైడ్రోజన్, పోర్ట్‌లు, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌లు, […]

Back To Top
Exit mobile version