◆ కర్ణాటకలో తుది దశకు చేరిన ఎన్నికల ప్రచారం◆ పోటాపోటీగా ప్రధాన పార్టీల హామీలు◆ మే 10న పోలింగ్ మే 13న ఓట్ల లెక్కింపు◆ ఒపీనియన్ పోల్స్ లో కాంగ్రెస్ ముందంజ◆ ఒక నావాలో ఇద్దరు కెప్టెన్లు కర్ణాటక ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. పోటాపోటీగా మేనిఫెస్టో విడుదల చేస్తున్న ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ బిజెపి తరఫున అగ్ర నేతలు రాహుల్ ప్రియాంక గాంధీ మోడీ అమిత్ షా […]