Day: October 30, 2023

కోటి రూపాయల నిధులు స్వాహా

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని హిందూ స్మశాన వాటిక లో మృతదేహాలను దహనం చేసే బిల్డింగుకు 2020-21వ సంవత్సరములలో 14వ వార్షిక నిధులు కోటి రూపాయల విడుదల కాగా ఆ నిధులను నామమాత్రంగా ఖర్చు చేసి నిధులను స్వాహా చేశారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. అజయ్ బాబు ఆరోపించారు. అవినీతి ఆక్రమణలకు పాల్పడినటువంటి అధికారులను మరియు కాంట్రాక్టర్లల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని , వారు దోచుకున్నటువంటి సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ […]

Back To Top