Day: October 29, 2023

వచ్చే ఎన్నికల్లో టిడిపి పార్టీ భూస్థాపితం అవుతుంది.. ఆదోని ఎమ్మెల్యే

వచ్చే ఎన్నికల్లో టిడిపి పార్టీ భూస్థాపితం అవుతుందని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని బోయగెరి కి చెందిన టిడిపి జనసేన కాంగ్రెస్ పార్టీల నుంచి సుమారు 100 కుటుంబాలు సీనియర్ నాయకుడు ఆంజనేయులు నాయకత్వ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో చేరారు. జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి వైఎస్ఆర్సిపి పార్టీలో చేరమన్నారు.

Back To Top