కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో శుక్రవారం ఆర్యవైశ్య అఫీషియల్ మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాస గుప్తా, ప్రతాప్ ఈరన్న శెట్టి, ఉపాధ్యక్షులు మిరియాల శ్రీధర్ కార్యదర్శి మరియు నాగేష్ కాకుబాల్ ( ఎన్ ఆర్ ఐ ) మాట్లాడుతూ జూన్ 3 తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పూల బజార్ వాసవి కళ్యాణ మండపంలో ఉచిత కంటి ఆపరేషన్ల […]
ఆటో అడ్డు రావడంతో లారీ అదుపుతప్పి బోల్తా
కర్నూలు జిల్లా ఆదోని పత్తికొండ రోడ్డు బాట మారెమ్మ గుడి సమీపంలో ఉల్లిగడ్డల లారీ అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ ఇచ్చిన వివరాల మేరకు గుల్బర్గా నుంచి ఉల్లిగడ్డలు వేసుకొని వెళ్తుండగా ఆటో సడన్గా అడ్డం రావడంతో అదుపుతప్పి టైర్ పగిలి కింద పడిందని అయితే డ్రైవర్కి, క్లీనర్కి ఎటువంటి గాయాలు కాలేదు అని తెలిపారు.
అక్రమ మద్యం విక్రయాల స్థావరాలపై పోలీసుల దాడులు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బావాజీ పేటలో శుక్రవారం సెబ్ పోలీసులు దాడులు నిర్వహించరు. ఈ దాడులలో బోయ గుంటమ్మ ను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుండి 144 ఓసి డీలక్స్ విస్కీ కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ దాడులలో సేబ్ ఇన్స్పెక్టర్ హరి కృష్ణ, SI లు శివ ప్రసాద్, మధు సుడన రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
మహిళలు మాత్రమే పనిచేసే ప్రదేశం లో మహిళల కోసం ప్రత్యెక ఉద్యోగ అవకాశాలు
■ ఉద్యోగం కోసం ఎదురుచుస్తున్నవారికి SIMHO HR Services వారి గొప్ప అవకాశం■ కేవలం “మహిళలు మాత్రమే” పనిచేసే ప్రదేశం లో మహిళల కోసం ప్రత్యెక ఉద్యోగ అవకాశాలు కనీసం పదవతరగతి వరకు చదివి వయసు 18 నుండి 25 సంవత్సరాల మధ్యగల మహిళలకు చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో ఉద్యోగ అవకాశాలు పనిచేసే చోటు విడియోల కొరకు క్రింద ఇచ్చిన లింక్ ను చుడండి. ఉద్యోగ వివరాలు :కంపెనీ : స్మార్ట్ మొబైల్ తయారి కంపెనీపోస్ట్ […]
వ్యవసాయ రైతులకు పనిముట్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతీ గ్రామంలో ప్రధానమంత్రి కృషి సంచాయీ యోజన మరియు వాటర్ షేడ్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఉత్పాదకత పెంపుదల (PSI) కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ రైతులకు పనిముట్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పాండవగల్ పెద్ద చెరువు సమస్యను పరిష్కరించాలని రిలే నిరాహార దీక్షలు
◆ 30 సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్లో ఉన్న పెద్ద చెరువు..◆ సమస్య ను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు…◆ సమస్య పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేపడతామ్.. సిపిఎం పార్టీ. కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవుగల్ గ్రామంలో 30 సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్లో ఉన్న పాండవగల్ పెద్ద చెరువు సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 26, 27, 28, తేదీల్లో గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. […]