Day: September 18, 2025

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 18-09-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7665/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 4568/- రూపాయలు కనిష్ట ధర ₹. 3089/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.6070 /- రూపాయలు కనిష్ట ధర ₹ 4339/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట […]

Back To Top