Day: March 8, 2025

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 08-03-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7432/- రూపాయలు కనిష్ట ధర ₹. 5150/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6916/- రూపాయలు కనిష్ట ధర ₹. 3319/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5964/- రూపాయలు కనిష్ట ధర ₹ 5359/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹ 5515/- రూపాయలు కనిష్ట ధర […]

Back To Top