Day: October 5, 2023

సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో 30 లక్షలతో డ్రైనేజీ, సి.సి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కే. శాంత, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఇంజనీర్స్.

Back To Top