కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని 8 గ్రామ సచివాలయల ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా సిపిఎం పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించి వినతిపత్రం అందజేశారు. పెరిగిన నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, కరెంటు చార్జీల భారాలు తగ్గించాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా సచివాలయాల ముందు ఆందోళన నిర్వహించరు. నారాయణపురం సచివాలయం దగ్గర సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు కే వెంకటేశులు, దొడ్డనకేరి, మాంత్రికి సచివాలయల దగ్గర […]
ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత వైయస్సార్
కర్నూలు జిల్లా ఆదోని లో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సిపి కార్యాలయం నుంచి రాజశేఖర్ రెడ్డి విగ్రహంవరకు ర్యాలీ నిర్వహించి నివాళులర్పించిన ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, నియోజకవర్గ ఇంచార్జి జయ మనోజ్ రెడ్డి. అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు బ్రేడ్ పండ్లు అందజేశారు.