తాగితే మనుషులు మృగాలవుతారా

◆ తాగితే మనుషులు మృగాలవుతారనడానికి ఇదొక నిదర్శనం..
◆ తాగినప్పుడు స్నేహితులు బంధువులు ఎవరూ కనబడరని రాక్షసుడు అవుతారని తెలిపేదే ఈ ఘటన..
కర్నూలు జిల్లా అదోనిలో 19వ తేదీ తాగిన మత్తులో శంకర్ అనే వ్యక్తి హత్య కేసును 3టౌన్ పోలీసులు ఛేదించారు. నలుగురు ముదాయులు రామలింగడు, జగన్నాథ్ రెడ్డి, జయరామి రెడ్డి, రామకృష్ణ లను అరెస్ట్ చేసి డిఎస్పి ముందు హాజరు పరిచరు. ఈ సందర్భంగా డిఎస్పి శివ నారాయణ స్వామి మాట్లాడుతూ ఈ కేసులో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోషించాయని వాటి ఆధారంగా ముద్దాయిలను శుక్రవారం 12 గంటలకు అరెస్టు చేసి రిమాండ్ కి తమిస్తున్నట్లు తెలిపారు. ముద్దాయిలందరూ స్నేహితులే అని ఉదయం నుంచి తాగుతూ మాటా మాటా పెరిగి కొట్టుకున్నారని తెలిపారు.

ముద్దాయి హత్యకు వాడిన కర్ర
వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version