తేదీ 21-05-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
పత్తి అత్యధికంగా ₹. 7952/- రూపాయలు కనిష్ట ధర ₹. 5550/- రూపాయలు పలికింది.
వేరుశనగ అత్యధికంగా ₹ 6517/- రూపాయలు కనిష్ట ధర ₹. 4179/- రూపాయలు పలికింది.
ఆముదాలు అత్యధికంగా ₹. 5430/- రూపాయలు కనిష్ట ధర ₹ 5070/- రూపాయలు పలికింది
పూల విత్తనాలు అత్యధికంగా ₹ 4000/- రూపాయలు కనిష్ట ధర ₹ 4000/- రూపాయలు పలికింది.
ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
కందులు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.