తేదీ 03-03-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
పత్తి అత్యధికంగా ₹. 7535/- రూపాయలు కనిష్ట ధర ₹. 4580/- రూపాయలు పలికింది.
వేరుశనగ అత్యధికంగా ₹. 6694/- రూపాయలు కనిష్ట ధర ₹. 3396/- రూపాయలు పలికింది.
ఆముదాలు అత్యధికంగా ₹.5917/- రూపాయలు కనిష్ట ధర ₹ 5297/- రూపాయలు పలికింది.
పూల విత్తనాలు అత్యధికంగా ₹ 5511/- రూపాయలు కనిష్ట ధర ₹ 5211/- రూపాయలు పలికింది.
ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
కందులు అత్యధికంగా ₹ 6666/- రూపాయలు కనిష్ట ధర ₹ 5109/- రూపాయలు పలికింది.
శేనగలు అత్యధికంగా ₹.00/- రూపాయలు కనిష్ట ధర ₹.00/- రూపాయలు పలికింది.