కర్నూలు జిల్లా ఆదోని నూతన తహసిల్దార్ ఎం. ఏ రమేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా...
నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరుశ్రీశైల జలాశయానికి సుంకేసుల నుండి 4,345 క్యూసెక్కులు.జూరాల నుండి 34,722 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది .ఇన్ ఫ్లో : 39,060 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్ ...
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టిడిపి పెట్టింది పేరని టీడీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి, అనంతపురం జిల్లా గుంతకల్ మైనార్టీ అబ్జర్వర్ షేక్ బాబా ఫక్రుద్దీన్ అలియాస్ గడ్డా ఫక్రుద్దీన్ ఆనందం వ్యక్తం చేశారు.కర్నూలు జిల్లా...
సత్యసాయి జిల్లా వీర జవాన్ మురళీ నాయక్కుటుంబానికి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించిన విషయం విధితమే. గురువారం ఆదోని మాజీ ఎమ్మెల్యే...
.తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.ఇన్ ఫ్లో : 24465 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 25189 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1631.93 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ...
ఆదోని 08 06 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg....
అనంతపురం పట్టణం ఆజాద్ నగర్ లోని ఆదరణ సేవా హోమ్ లో చంద్రయాన్ సేవా సమితి అధ్యక్షులు మోచి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ సందర్భంగా పేదలకు, ఫకీర్లకు కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య...
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆదోని మండలం లోని గ్రామాల రైతు సోదరులకు ప్రభుత్వ రాయితీ ద్వారా వేరుశనగ పంపిణీ చేస్తుందని రైతు సేవ కేంద్రాలలో రాయితీ...
కర్నూలు జిల్లా ఆదోనిలో సిరుగుప్ప టర్నింగ్ వద్ద వ్యవసాయ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ తెలిపిన వివరాల ఎలా ఉన్నాయి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ఎరువుల రవాణా...
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు విద్యార్థి సంఘం నాయకులు మెడికల్ కాలేజ్ పనులు ప్రారంభించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా PDSO రాష్ట్ర...