కర్నూలు జిల్లా ఆదోని లో పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేసిన డి.ఎస్.పి శివ నారాయణ స్వామి, సిఐలు, ఎస్సైలు, పోలీసులు. డీఎస్పీ శివ నారాయణ స్వామి మాట్లాడుతూ అక్టోబర్ 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా ప్రతిరోజు వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు వచ్చి చేరువయ్యే విధంగా ర్యాలీలు […]