Day: August 11, 2024

హెచ్చరికలు జారీ చేసిన తుంగభద్రా డ్యాం అధికారులు

తుంగభద్రా డ్యాం:  నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర డ్యాం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద నీటి ప్రవాహంకు తుంగభద్ర ప్రాజెక్ట్ 19 గేట్ కొట్టుకుపోవడం ద్వారా ఉదయం 7 గంటలకు 1లక్ష 50 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నట్టు తుంగభద్ర డ్యాం అధికారులు ప్రకటించారు. నది తీర ప్రాంతాలకు భారీగా నీరు వస్తున్నందునా అధికారులు ముందస్తుగా గ్రామంలోని ప్రజలను నది తీర ప్రాంతాలకు పోనివ్వకుండగా, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు […]

భూసమస్యలపై సదస్సులు.. భూ కష్టాలూ 90 రోజుల్లో పరిష్కారం

అమరావతి:◆ 15 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు: రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా..◆ 45 రోజుల పాటు నిర్వహణ ..◆ మరో 45 రోజుల్లో పరిష్కారం..◆ భూ కబ్జాలు, రీ సర్వేతో వచ్చిన కష్టాలూ చెప్పుకోవచ్చు..◆ ప్రజల నుంచి 5 కేటగిరీల్లో పిటిషన్ల స్వీకరణ..◆ ఆర్టీజీఎస్‌ పరిధిలో ప్రత్యేక విభాగంతో పర్యవేక్షణ..◆ ఎవరెవరు పాల్గొంటారు గ్రామ సదస్సులో…◆ 1.తహసీల్దార్‌, 2.రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, 3.గ్రామ రెవెన్యూ అధికారి, 4. మండల సర్వేయర్‌, 5. దేవదాయ, వక్ఫ్‌ […]

ఆదోని DSP గా చార్జ్ తీసుకున్న డి. సోమన్న.

ఆదోని DSP గా చార్జ్ తీసుకున్న డి. సోమన్న. గతంలో ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్ సిఐగా పనిచేశారు. ప్రస్తుతం గుంటూరు సిఐడి డిపార్ట్మెంట్లో సీఐ గా పని చేస్తూ బదిలీపై ఆదోని డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. డీఎస్సీ సోమన్న మాట్లాడుతూ మట్కా, క్రికెట్ బెట్టింగ్, పేకాట గంజాయి మొదలైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పత్తి పొలంలో షార్ట్ సర్క్యూట్ తో రైతు మృతి

పత్తి పొలంలో షార్ట్ సర్క్యూట్ తో రైతు మృతికర్నూలు జిల్లా ఆస్పరి మండలం బెల్లెకల్ గ్రామానికి చెందిన గొల్ల మల్లయ్య అనే రైతు పత్తి పొలంలో షార్ట్ సర్క్యూట్ తో మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. పత్తి పొలంలో పనిచేస్తుండగా షార్ట్ కు గురై పడిపోవడంతో ఎవరు చూసుకోలేదని తరువాత మల్లయ్య కుమారుడు అక్కడికి వెళ్లి చూడడంతో కిందపడి ఉన్న వాళ్ళ నాన్నను చూసి కేకలు వేయడంతో చుట్టుపక్క పొలాల వారు వచ్చి చూసి […]

పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని శివారు శిల్ప స్టేట్ సమీపం పొలంలో రాత్రి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నడు సిద్ధ రామప్ప అనే వ్యక్తి. అక్కడికక్కడే మృతి చెందిన సిద్ధ రామప్ప. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాని ఆదోని జిజిహెచ్ కు తరలించరు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. సిద్ధ రామప్ప తన కుమారుడి పెళ్లి విషయంలో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమిక సమాచారంలో తెలిసిందని సీఐ తెలిపారు. కేసు నమోదు […]

శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న ఇన్ ఫ్లో

◆ శ్రీశైలం జలాశయం 10 గేట్లలో 5 గేట్లు మూసివేత..◆ 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల..◆ ఇన్ ఫ్లో : 1,86,211క్యూసెక్కులు◆ ఔట్ ఫ్లో : 203,523 క్యూసెక్కులు◆ పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు◆ ప్రస్తుతం : 882.70 అడుగులు◆ పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు◆ ప్రస్తుతం : 202.9673 టీఎంసీలు◆ కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి..

చైన్ లింక్ తెగిపోవడంతో కొట్టుకుపోయిన తుంగభద్రా డ్యాం 19వ గేటు

తుంగభద్ర డ్యామ్ లో వరద ఉధృతి పెరగడంతో రాత్రి 11 గంటల సమయంలో 19వ నెంబర్ గేట్ చైన్ లింక్ తెగిపోవడంతో గేటు కొట్టుకొని పోయి ఉండవచ్చని ఇరిగేషన్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. డ్యాం అధికారులు ప్రస్తుతం లక్ష క్యూసెక్కులన్నీరుని దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ అధికారులు మొత్తం గేట్లను 15 అడుగులు ఎత్తి దిగవ నదిలోకి నీరు వదులుతున్నారు. వరద ఉధృతి తగ్గితే గేట్ రిపేర్ చేస్తామంటున్నారు అధికారులు. తుంగభద్ర డ్యా మ్ […]

సోడా సీసాలతో దాడి

ఆదోనిలో ట్రాఫిక్ సమస్య వలన రోడ్లపై వాహనదారులు, తోపుడు బండ్ల వ్యాపారుల మధ్య గొడవలు జరుగుతున్నా. రోడ్డుపై అడ్డంగా ఆపుకొని వ్యాపారాలు చేసుకోవడమే కాకుండా వాదించి వారితో గొడవలకు దిగుతున్నారు. ఆదోని మండలం సర్పంచ్ లక్ష్మన్న సోదరుడు నాగార్జున అనే వ్యక్తి తెలిపిన వివరాలు ఇలా వున్నాయికర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం రైతుబజార్ వద్ద పంపు మోటార్ రిపేరు కోసం కారులో వచ్చిన వ్యక్తి రోడ్డుపై అడ్డంగా ఆపిన సోడాబండి తీయాలని చెప్పి ఎన్ని సార్లు హార్న్ […]

అదోనిలో హోల్సేల్, రిటైల్ కూరగాయల ధరలు. టమాట kg 23

ఆదోని 10 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు వంకాయలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయలు

Back To Top
Exit mobile version