ఆరెకల్ గ్రామానికి చెందిన జయంమ్మకు 5 లక్షల వైఎస్ఆర్ బీమా అందించిన ఎమ్మెల్యే

ఆదోని మండలం అరేకల్ గ్రామానికి చెందిన యోహాను అనే వ్యక్తి ప్రమాద వశాత్తు మృతిచెందిన కుటుంబానికి భార్య జయమ్మ కు వైయస్సార్ భీమా పథకంలో ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అందజేశారు.
వివరాల్లోకెళ్తే ఆరెకల్ గ్రామానికి చెందిన యోహోను జనవరి రోజు బాణాలు సంచారాలు కలుస్తూ ప్రమాదవశాత్తు గాయాలపాలు కావడంతో కర్నూల్ లో చికిత్స పొందు తూ 8వ తేదీ మృతి చెందినాడు అతనికి భార్య జయమ్మ ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ బీమా కింద ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తన చేతుల మీదగా ఇంటి పెద్ద జయమ్మకు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version