తేదీ 09-05-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
పత్తి అత్యధికంగా ₹. 7899/- రూపాయలు కనిష్ట ధర ₹. 5380/- రూపాయలు పలికింది.
వేరుశనగ అత్యధికంగా ₹ 6567/- రూపాయలు కనిష్ట ధర ₹. 3549/- రూపాయలు పలికింది.
ఆముదాలు అత్యధికంగా ₹. 5720/- రూపాయలు కనిష్ట ధర ₹ 5320/- రూపాయలు పలికింది.
పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
కందులు అత్యధికంగా ₹ 6221/- రూపాయలు కనిష్ట ధర ₹ 6221/- రూపాయలు పలికింది.
శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.