కర్నూలు జిల్లా అదోని తిరుమల నగర్ లో హైటెక్ వ్యభిచారాం నిర్వహిస్తున్న గృహం పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఇద్దరు నిర్వాహకులు , ఏడుమంది విటులు లను అరెస్ట్ చేసి వారివద్ద నుండి 2 సెల్ ఫోన్ లు, 1200 వందల నగదు స్వాధీనం చేసుకున్నారు. సిఐ నరసింహారాజు తెలిపిన వివరాల మేరకు గత కొన్నేళ్లుగా హైటెక్ వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారని అమ్మాయిలను కలకత్తా , కర్నూలు , ధర్మవరం , ముంబయి […]