కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం జూన్ 3 న వరల్డ్ సైకిల్ డే సందర్భంగా సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. సైకిల్ ర్యాలీ లో పురుషులు, మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. ఇందులో రోటరీ క్లబ్ నెంబర్స్ మరియు ఆదోని సైక్లింగ్ క్లబ్ మహిళల పాల్గొన్నారు. సైక్లింగ్ లో పాల్గొన్న వారి కోసం నేషనల్ ఇన్సూరెన్స్ వారు క్యాప్ లు కూల్డ్రింకులు అందించారు.