కర్నూలు జిల్లా ఆదోని లో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సిపి కార్యాలయం నుంచి రాజశేఖర్ రెడ్డి విగ్రహంవరకు ర్యాలీ నిర్వహించి నివాళులర్పించిన ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, నియోజకవర్గ ఇంచార్జి జయ మనోజ్ రెడ్డి. అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు బ్రేడ్ పండ్లు అందజేశారు.