Day: April 23, 2024

వజ్రాయుధం ఓటు హక్కు

ఓటు హక్కు తోటే బంగారు భవిష్యత్తు , సామాన్యుని చేతిలో వజ్రాయుధం ఓటు హక్కని ఆదోని సబ్ కలెక్టర్/ ఆదోని ఎన్నికల అధికారి శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని మాతా శిశు హాస్పిటల్ (ఎం సి హెచ్) నుండి ఎమ్మిగనూరు సర్కిల్ వరకు స్వీప్ ఓటు హక్కు అవగాహన పై ఆదోని సబ్ కలెక్టర్/ ఆదోని ఎన్నికల అధికారి శివ్ నారాయణ్ శర్మ మున్సిపల్ అధికారులు, బి ఎల్ వో లు […]

ఆదోనిలో స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు..

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం లో ఆదోని అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆదోని -146 రిటర్నింగ్ అధికారి/సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మకు నామినేషన్ పత్రాలు అందచేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ యాదవ్ అందజేశారు. మరియు రిటర్నింగ్ అధికారి/సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మకు స్వతంత్ర అభ్యర్థులు కె. రంగన్న, కె. భాగ్య లక్ష్మి, ఉరుకుందు వడ్డే నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం లో రిటర్నింగ్ అధికారి/సబ్ కలెక్టర్ […]

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

కర్నూలు జిల్లా అదోని మండలం నగరూర్ – ఆస్పరి మధ్య రైల్వే ట్రాక్ ఆస్పరి గ్రామానికి చెందిన కోటి సతీష్ (25) అను వ్యక్తి గుర్తు తెలియని రైలు/ గూడ్స్ కింద ఆత్మహత్య చేసుకొని తీవ్రమైన రక్త గాయాలతో చనిపోయినాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని రైల్వే ఎస్సై కే గోపాల్ తెలిపారు.

అభివృద్ధి జగన్ తోనే సాధ్యం ఆరెకల్ రమేష్

కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరెకల్ గ్రామానికి చెందిన రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు ఫ్రాన్సిస్, జై రాజు, ఆనందు, చంద్ర ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మరియు రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నట్లు రమేష్ తెలిపారు.

Back To Top
Exit mobile version