Day: September 11, 2025

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 11-09-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7969/- రూపాయలు కనిష్ట ధర ₹. 4011/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 7184/- రూపాయలు కనిష్ట ధర ₹. 3262/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.6129 /- రూపాయలు కనిష్ట ధర ₹ 4909/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట […]

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 11-09-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలుఇన్ ఫ్లో : 19565 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 19104 క్యూసెక్కులు

Back To Top
Exit mobile version