కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో శనివారం ఎమ్మిగనూరు బైపాస్ లో ప్రతిష్టించడానికి జరిగిన బసవేశ్వర కాంస్య విగ్రహం ఊరేగింపు ఘనంగా జరిగింది. రాత్రి10 గంటలకు ఎమ్మిగనూరు బైపాస్ కు ఊరేగింపు చేరుకుంది. ఈ కార్యక్రమంలో వీర సేవ లింగాయతి కమ్యూనిటీ బసవేశ్వరుని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కర్ణాటక నుండి రాయచూర్ బళ్ళారి సింధనూరు గంగావతి నుండి అనేకమంది భక్తులు తరలివచ్చారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

బసవేశ్వర భక్తులు
బసవేశ్వర కాంఛ విగ్రహం ఊరేగింపు యూట్యూబ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *