సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో డ్రైనేజ్, సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ. కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో గురువారం రూ. 35 లక్షల వ్యయం తో డ్రైనేజీ, సిసి రోడ్డు నిర్మాణ పనులకు సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది […]