Day: September 1, 2025

ఇంట్లో దొంగలు పడ్డారు

ఆదోని సింహపురి , లక్ష్మీ ఎస్టేట్ లోదొంగలు హల్చల్..తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు…కర్నూలు జిల్లా ఆదోని పట్టణం సింహపురి కాలని లక్ష్మీ ఎస్టేట్ లో ప్రభుత్వ ఉద్యోగి వంశీకృష్ణ ఇంట్లో దొంగ5 చోరికి పాలుపడ్డారు. సుమారు 6 తులాల బంగారు 400 గ్రాముల వెండి చోరి అయినట్లుగా బాధితుడు వంశీ కృష్ణ తెలిపారు. వంశీకృష్ణ తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి.. కుక్కలకు మత్తు బిస్కెట్లు తినిపించి కుక్కను కటేసి ఇంటి మిద్దపై పెట్టి చోరికి […]

Back To Top
Exit mobile version